సామర్థ్యాలు ఉపయోగించుకోవటం లేదా మరగు పరచటం మీ చేతుల్లోనే ఉంటుంది.

Wednesday, October 22, 2008

అత్యంత ఖరీదైన పుస్తకం

1455 సంవత్సరం జాన్ గూటాన్ బర్గ్ అనే జర్మన్ దేశీయుడు మొట్టమొదటి సారిగా అచ్చు యంత్రాన్ని ఉపయోగించి పుస్తకాన్ని ముద్రించాడు. అప్పట్లో ఆయన 200 ప్రతుల బైబిల్ ను ముద్రించాడు. దానిలో రోజుకి ఉన్న ప్రతుల సంఖ్య 21. వీటిలో ఒక దానిని 1978 సంవత్సరం లో వేలం వేయగా ఎంతకు అమ్ముడు పోయిందో మీకు తెలుసా? 24,00,000 డాలర్లకు . ఇదే అచ్చయిన పుస్తకాలలో అత్యంత ఖరీదైన పుస్తకం.

2 comments:

akasa ram said...

meeku eluru lo ragam gangadhar telusa..ipudu poona lo s/w company lo pani chethunnadu.

రామచంద్రరావు said...

ledandi naaku teliyadu. kaani maa inti peru kooda ragam. thank u